పేటలో హై అలర్ట్‌
నెల్లూరు, నాయుడుపేటటౌన్‌:  పట్టణంలో కోవిడ్‌ మహమ్మారి చాపకింద నీరులా విస్తరిస్తోంది. ఏకంగా ఎనిమిది కేసులు నమోదు కావడంతో అధికారులు మంగళవారం హైఅలర్ట్‌ ప్రకటించారు. ఢిల్లీకి వెళ్లిన 21 మందిలో ఐదుగురికి, అందులో ఇద్దరి వ్యక్తుల కుటుంబ సభ్యులు, బంధువులు ముగ్గురికి పాజిటివ్‌ వచ్చింది. కేసులు ఎక్కువగా నమోదవ…
సర్వ మానవాళి కోసమే ‘విష జ్వర పీడ హర యాగం’
విశాఖపట్నం:  సర్వ మానవాళి ఆరోగ్యంతో ఉండాలని విష జర్వ పీడ హర యాగం నిర్వహించామని స్వరూపానందేంద్ర సరస్వతి తెలిపారు.  కరోనా  నివారణ కోసం విశాఖ శారదపీఠం ఆధ్వర్యంలో 11 రోజుల పాటు నిర్వహించిన యాగం శనివారంతో విజయవంతంగా ముగిసింది. స్వరూపానందేంద్ర సరస్వతి, స్వాత్మానందేంద్ర సరస్వతి పర్యవేక్షణలో ఈ యాగం నిర్వహి…
సీపీ సజ్జనార్‌ ఇంట్లో పాము కలకలం
హైదరాబాద్‌ : సైబరాబాద్‌ సీపీ సజ్జనార్‌ ఇంట్లో పాము కలకలం రేపింది. శుక్రవారం ఓ ఐదు అడుగుల పాము సజ్జనార్‌ ఇంట్లోకి చొరబడింది. అది గమనించిన ఆయన పాములు పట్టడంలో నిష్ణాతుడైన కానిస్టేబుల్‌ వెంకటేశ్‌ నాయక్‌ను పిలిపించారు. పాములు పట్టడంలో అందెవేసిన చెయ్యని ఆ కానిస్టేబుల్‌కు డిపార్టు్‌మెంట్‌లో పేరుంది. సజ్జ…
కరోనా : నగ్నంగా బైటికొచ్చి..వృద్ధురాలిపై దాడి, మృతి
చెన్నై :   కోవిడ్-19   (కరోనా వైరస్) నేపథ్యంలో  దేశవ్యాప్తంగా 21 రోజుల లాక్ డౌన్ కొనసాగుతున్నప్పటికీ పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూనే వుంది. హోం క్వారంటైన్ లో ఉన్న ఒక వ్యక్తి దారుణంగా ప్రవర్తించిన వైనం కలకలం రేపింది. విదేశాలనుంచి ఇటీవల తిరిగి వచ్చిన  వ్యక్తి  (34) ని  పోలీసులు క్వారంటైన్ లో వుంచారు.…
మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావుకు షాక్!
గుంటూరు:  టీడీపీ నేత, మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావుకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. యడవల్లి సొసైటీని యథావిధిగా కొనసాగించుకోవచ్చని రివిజన్‌ అథారిటీ తీర్పునిచ్చింది. కాగా  గుంటూరు  జిల్లా చిలకలూరిపేట మండలం యడవల్లి గ్రామంలోని సర్వే నెంబర్ 381లో 416 ఎకరాల భూమి ఉంది. దీనిని 1975లో 250 మంది పేదలకు ప్ర…
గూగుల్‌ మ్యాప్‌లో పెళ్లి ప్రపోజల్‌
బెర్లిన్‌:  ప్రేమికుల వారోత్సవం ముగింపు ఘట్టానికి చేరుకుంటోంది. ఇప్పటిదాకా ఒకెత్తు, రేపటి దినం మరో ఎత్తు. ఎన్ని ఇచ్చి పుచ్చుకున్నా, ఒకరి దగ్గర మరొకరు ఎంత గారాలు పోయినా రేపు అసలు పరీక్ష. ఎన్నో రోజుల ఎదురుచూపులకు తెర పడేది అప్పుడే. కాబట్టి ఆ ఒక్కరోజు ప్రేమించేవారి మనసు గెలిచామంటే చాలు.. జీవితాంతం వార…